ETV Bharat / state

పిడుగుపాటుకు గురై 60 గొర్రెలు మృత్యువాత

author img

By

Published : Jun 1, 2020, 4:02 PM IST

పిడుగుపాటుకు గురై కర్నూలు జిల్లాలో 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెలు చనిపోవడం వల్ల సుమారు పది లక్షల నష్టం వాటిల్లిందని గొర్రెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

sheeps died in kurnool dst due to  Thunderbolt
sheeps died in kurnool dst due to Thunderbolt

పిడుగు పాటుకు గురై 60 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు మండలం గార్గేయపురంలో రాత్రి మెరుపులతో కుడిన వర్షం కురిసింది. దీంతో పిడుగు పాటుకు గురై 60 గొర్రెలు మృతి చెందాయి. పది లక్షల రూపాయలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిడుగు పాటుకు గురై 60 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు మండలం గార్గేయపురంలో రాత్రి మెరుపులతో కుడిన వర్షం కురిసింది. దీంతో పిడుగు పాటుకు గురై 60 గొర్రెలు మృతి చెందాయి. పది లక్షల రూపాయలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: దారుణం: భార్యను సజీవంగా పూడ్చిపెట్టిన భర్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.