సంగమేశ్వరుడి ఆలయం గోపురం మరి కొద్ది రోజుల్లో పూర్తిగా జలాధివాసంలోకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఆలయ పూజారి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో నిర్మించనున్న రామాలయం కోసం సప్త నదుల జలాలు, మృత్తికను తీసుకుని... అయోధ్యకు పంపనున్నట్లు శర్మ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రైవేటు ల్యాబ్లలో కొవిడ్ పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అనుమతి