ETV Bharat / state

రాయలసీమకు న్యాయం చేయాలని ఆందోళన

రాయలసీమకు న్యాయం జరగాలంటే రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలులో విద్యార్ధి సంఘాలు నిరసనకు దిగాయి.

author img

By

Published : Sep 14, 2019, 4:50 PM IST

కర్నూలు
రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటుచేయాలి

వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాలు, జిల్లా వైకాపా కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ ప్రాంతంలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు పార్లమెంట్ వైకాపా అధ్యక్షుడు రామయ్యకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని రామయ్య తెలిపారు.

రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటుచేయాలి

వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాలు, జిల్లా వైకాపా కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ ప్రాంతంలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు పార్లమెంట్ వైకాపా అధ్యక్షుడు రామయ్యకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని రామయ్య తెలిపారు.

ఇది కూడా చదవండి.

అనిశా వలలో ఎంవీఐ ఏజెంట్లు..

Intro:AP_ONG_81_14_MUGGURI_PATASHAALA_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.
సాయికుమార్.... ఈ జే ఎస్

యాంకర్: ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది ప్రవేశాలు ఊపందుకున్నాయని అధికారులు ప్రచారం చేసి హడావుడి చేశారు. కానీ క్షేత్రం లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బడేఖాన్ పేట లోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులు అక్షరాల ముగ్గురే.....అదేంటి నలుగురు ఉన్నారు కదా ముగ్గురు అంటున్నారేంటి అనుకుంటున్నారా...వారిలో ఒక చిన్నారి సమీపం లోని అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారి. ఇదొదో మారుమూల ప్రాంతానికి చెందిన గ్రామం అసలే కాదు మార్కాపురం డివిజన్ కేంద్రానికి పది కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. ఇక్కడ మొత్తం 6 మంది విద్యార్థులు ఉండగా వారిలో ముగ్గురు గైర్హాజయ్యారని ఉపాధ్యాయురాలు సంధ్యారాణి తెలిపింది.


Body:ముగ్గురు విద్యార్థులున్న బడి.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.