ETV Bharat / state

కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ధర్నా

author img

By

Published : Oct 3, 2020, 6:06 PM IST

కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులకు న్యాయం చేయాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉప తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు.

కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ధర్నా
కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ధర్నా

కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులకు న్యాయం చేయాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి, ప్రజా సంఘాలు ధర్నా చేశాయి. పొంతన లేని ప్రకటనలతో బాధితులకు అన్యాయం చేసేందుకు పథక రచన చేస్తున్నారని మండిపడ్డారు.

అనంతరం ఉప తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు రామచంద్రుడు, రాజునాయుడు, బాషా, నాయక్​లు డిమాండ్ చేశారు.

కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులకు న్యాయం చేయాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి, ప్రజా సంఘాలు ధర్నా చేశాయి. పొంతన లేని ప్రకటనలతో బాధితులకు అన్యాయం చేసేందుకు పథక రచన చేస్తున్నారని మండిపడ్డారు.

అనంతరం ఉప తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు రామచంద్రుడు, రాజునాయుడు, బాషా, నాయక్​లు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది: తెదేపా ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.