ETV Bharat / state

'3 నెలలుగా ఆదాయం లేదు... పన్నులు రద్దు చేయండి' - కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్

కరోనా కారణంగా వ్యాపారం లేక ఆదాయం కోల్పోయామని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కర్నూలులో ధర్నా చేశారు. సీఎం జగన్ తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

private travels owners dharna in kurnool
కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ యజమానుల ధర్నా
author img

By

Published : Jun 24, 2020, 7:40 PM IST

కరోనా కారణంగా వ్యాపారం లేక ఆదాయం కోల్పోయామని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కర్నూలులో ధర్నా చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

3 నెలలుగా ఆదాయం లేదని.. సీఎం జగన్ తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలకు ఈ సంవత్సరం ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు.

కరోనా కారణంగా వ్యాపారం లేక ఆదాయం కోల్పోయామని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కర్నూలులో ధర్నా చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

3 నెలలుగా ఆదాయం లేదని.. సీఎం జగన్ తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలకు ఈ సంవత్సరం ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు.

ఇవీ చదవండి...

కుటుంబ కలహాలు: కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.