కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందువెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రామాంజనేయులు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఒకరు మృతి - కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
ఓ ప్రైవేటు బస్సు, లారీ ఢీ కొనడంతో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
![ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఒకరు మృతి private travels bus and lorry accident at Ulindakonda police station in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5378601-1008-5378601-1576394183323.jpg?imwidth=3840)
ప్రైవేటు బస్సు, లారీ ఢీ..ఒకరు మృతి..5 మందికి గాయాలు
ప్రైవేటు బస్సు, లారీ ఢీ..ఒకరు మృతి..5 మందికి గాయాలు
కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందువెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రామాంజనేయులు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు బస్సు, లారీ ఢీ..ఒకరు మృతి..5 మందికి గాయాలు
Intro:Body:Conclusion: