ETV Bharat / state

ఎమ్మిగనూరులో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మతిస్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jul 15, 2020, 3:30 PM IST

person-suspected-death-in-yemmiganuru-kurnool-district
అనుమానాస్పద మృతిలో వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోగనూర్ రోడ్డులో నరసింహులు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మతిస్థిమితం లేక కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణం చెందినట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. అడ్డుకోబోయిన అతని తల్లికి గాయాలైనట్లు తెలిపారు. మృతుడికి వివాహమైందని.. భార్య పుట్టింట్లో ఉందని చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోగనూర్ రోడ్డులో నరసింహులు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మతిస్థిమితం లేక కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణం చెందినట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. అడ్డుకోబోయిన అతని తల్లికి గాయాలైనట్లు తెలిపారు. మృతుడికి వివాహమైందని.. భార్య పుట్టింట్లో ఉందని చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

'జగన్ వచ్చినప్పటి నుంచి విజయవాడ వెనక్కు వెళ్లిపోయింది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.