ETV Bharat / state

భక్తి శ్రద్ధలతో పీర్ల నిమజ్జనం.. - కర్నూలు

పీర్ల నిమజ్జనం సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. అన్ని మతాల వారు ఈ పండుగలో పాల్గొని ఐక్యతను చాటారు.

పీర్ల నిమజ్జనం
author img

By

Published : Sep 12, 2019, 12:59 PM IST

పీర్ల నిమజ్జనం
మొహరం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో పీర్ల నిమజ్జనం భక్తి శ్రద్ధలతో సాగింది. మసీదుల దగ్గర కొలువుతీరిన పీర్ల స్వాములను హిందూ-ముస్లింలు దర్శించుకున్నారు. పీర్ల స్వాములకు మొక్కులు సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మసీదుల దగ్గర ఏర్పాటు చేసిన నిప్పుల కొలిమిలో స్వాములు నడుచుకుంటూ వెళ్లి త్యాగాన్ని చాటిచెప్పారు. కుల మతాలకు అతీతంగా భక్తులంతా పీర్ల ఊరేగింపులో పాల్గొనగా రంగులు చల్లుకుంటూ ఐక్యతను చాటారు.

ఇదీ చూడండి:

ఓ బొజ్జ గణపయ్య... పూలతో అలంకరించామయ్యా..

పీర్ల నిమజ్జనం
మొహరం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో పీర్ల నిమజ్జనం భక్తి శ్రద్ధలతో సాగింది. మసీదుల దగ్గర కొలువుతీరిన పీర్ల స్వాములను హిందూ-ముస్లింలు దర్శించుకున్నారు. పీర్ల స్వాములకు మొక్కులు సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మసీదుల దగ్గర ఏర్పాటు చేసిన నిప్పుల కొలిమిలో స్వాములు నడుచుకుంటూ వెళ్లి త్యాగాన్ని చాటిచెప్పారు. కుల మతాలకు అతీతంగా భక్తులంతా పీర్ల ఊరేగింపులో పాల్గొనగా రంగులు చల్లుకుంటూ ఐక్యతను చాటారు.

ఇదీ చూడండి:

ఓ బొజ్జ గణపయ్య... పూలతో అలంకరించామయ్యా..

Intro:AP_GNT_41_11_GANAPATHI UTHSAVALU_AV_AP10026 FROM: NARSIMHA RAO, CONTRIBUTOR, GUNTUR DIST KIT NO-676 వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి ఆలయంలో పదవరోజు నవధాన్య నారికేళ లక్ష్మి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు గణపతి పూజ అనంతరం నారికేళ నవధాన్యాలతో లక్ష్మి పూజ నిర్వహించి దీపార్చన చేశారు. సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు వేద పఠనం చేసి భక్తి గీతాలు ఆలపించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


Body:బాపట్ల


Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.