ETV Bharat / state

పరిశోధన క్షేత్రం... సకల సౌకర్యవంతం!

పరిశోధన కేంద్రం సరికొత్త శోభను సంతరించుకుంటోంది. నూతన భవనాల రాకతో వ్యవసాయ క్షేత్రం కొత్తగా దర్శనమివ్వనుంది. ఇంకొన్ని రోజుల్లోనే... ఇది ఆవిష్కృతం కాబోతోంది.

author img

By

Published : Jun 15, 2019, 8:03 AM IST

పరిశోధన క్షేత్రం... సకల సౌకర్యవంతం!
పరిశోధన క్షేత్రం... సకల సౌకర్యవంతం!

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. రూ.33 కోట్లతో 11 నూతన భవనాలు ఏర్పాటు కానున్నాయి. తొలుత రూ.13.40 కోట్లతో ఎలక్ట్రానిక్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగా రూ. 4 కోట్లతో భవనాన్ని నిర్మించారు. తర్వాత ఆ కేంద్రాన్ని గుంటూరుకు తరలించారు. దీంతో భవనం మిగిలిపోయింది. ఆ భవనాన్ని మరో అవసరాలకు వినియోగించనున్నారు. పరిశోధన భవన సముదాయం, శీతల గోదాము, విత్తన నిల్వ గోదాము, విత్తన గోదాము, విత్తన సాంకేతిక పరిశోధన ప్రయోగశాల భవనం, మరో విత్తన గోదాము, శిక్షణ కేంద్ర భవనం, మధ్యతరహా విత్తన శీతల గోదాము మంజూరు అయ్యాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని భవనాలు పూర్తయ్యాయి. మరికొన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వ్యవసాయ పరిశోధనా స్థానంలో 11 భవనాలు ఒకేసారి ఏర్పాటు కావడం విశేషం.

ఇదీ చదవండీ: కేంద్ర మంత్రికి బెదిరింపు... తర్వాత ఏం జరిగింది?

పరిశోధన క్షేత్రం... సకల సౌకర్యవంతం!

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. రూ.33 కోట్లతో 11 నూతన భవనాలు ఏర్పాటు కానున్నాయి. తొలుత రూ.13.40 కోట్లతో ఎలక్ట్రానిక్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగా రూ. 4 కోట్లతో భవనాన్ని నిర్మించారు. తర్వాత ఆ కేంద్రాన్ని గుంటూరుకు తరలించారు. దీంతో భవనం మిగిలిపోయింది. ఆ భవనాన్ని మరో అవసరాలకు వినియోగించనున్నారు. పరిశోధన భవన సముదాయం, శీతల గోదాము, విత్తన నిల్వ గోదాము, విత్తన గోదాము, విత్తన సాంకేతిక పరిశోధన ప్రయోగశాల భవనం, మరో విత్తన గోదాము, శిక్షణ కేంద్ర భవనం, మధ్యతరహా విత్తన శీతల గోదాము మంజూరు అయ్యాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని భవనాలు పూర్తయ్యాయి. మరికొన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వ్యవసాయ పరిశోధనా స్థానంలో 11 భవనాలు ఒకేసారి ఏర్పాటు కావడం విశేషం.

ఇదీ చదవండీ: కేంద్ర మంత్రికి బెదిరింపు... తర్వాత ఏం జరిగింది?

New Delhi, June 14 (ANI): After West Bengal Chief Minister Mamata Banerjee gave an ultimatum to protesting junior doctors to withdraw their strike, Union Health and Family Welfare Minister Dr Harsh Vardhan appealed the former to make the doctors' strike a "prestige issue", and said as a result of her ultimatum, the doctors got angry and went on strike. "I appeal to West Bengal Chief minister to not make this an issue of prestige. She gave the doctors an ultimatum; as a result they got angry and went on strike. Today, I will write to Mamata Banerjee and will also try to speak to her on this issue," Dr Harsh Vardhan told ANI. The Health Minister had also met the Resident Doctors Association of AIIMS, and appealed them to hold only symbolic protests, and said that government is committed towards their safety. The junior doctors have been on strike since Tuesday over violence against their colleagues in West Bengal.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.