ETV Bharat / state

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారంటైన్​కే..!

కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అంబులెన్స్​లో క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

author img

By

Published : May 1, 2020, 6:26 PM IST

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అంబులెన్స్​లో క్వారంటైన్ కు తరలించే కార్యక్రమానికి కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతం గిరినాథ్ సెంటర్​లో బయటకు వచ్చిన కొంతమంది యువకులను అంబులెన్స్ ద్వారా క్వారంటైన్​కు తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో భయం, అవగాహన తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పోలీసులు తెలిపారు.

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అంబులెన్స్​లో క్వారంటైన్ కు తరలించే కార్యక్రమానికి కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతం గిరినాథ్ సెంటర్​లో బయటకు వచ్చిన కొంతమంది యువకులను అంబులెన్స్ ద్వారా క్వారంటైన్​కు తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో భయం, అవగాహన తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.