ETV Bharat / state

విధుల్లోకి తీసుకోవాలంటూ పారిశుద్ధ్య కార్మికుల నిరసన

author img

By

Published : Aug 24, 2020, 7:28 PM IST

కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. ఎన్నోఏళ్లుగా పని చేస్తున్న తమను విధుల్లో నుంచి తొలగించి తిరిగి పనిలోకి తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.

muncipal labour workers protest in kurnool dst
muncipal labour workers protest in kurnool dst

కర్నూలు నగర పాలక సంస్థ ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. గత 24 సంవత్సరాల పనిచేస్తున్న తమను జులై నెలలో తొలగించారని కార్మికులు వాపోయారు. తిరిగి పనిలోకి రావాలంటే లక్ష రుపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కమిషనర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

కర్నూలు నగర పాలక సంస్థ ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. గత 24 సంవత్సరాల పనిచేస్తున్న తమను జులై నెలలో తొలగించారని కార్మికులు వాపోయారు. తిరిగి పనిలోకి రావాలంటే లక్ష రుపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కమిషనర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

ఆ అధికారులపై నిర్దిష్ట కాలంలో చర్యలు తీసుకోవాలి: సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.