ETV Bharat / state

నంద్యాలలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయల పంపిణీ

కర్నూలు జిల్లా నంద్యాలలో పారిశుద్ధ్య కార్మికులకు మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎం.ఎస్. ఎఫ్) కూరగాయలు పంపిణీ చేసింది.

author img

By

Published : May 22, 2020, 5:16 PM IST

msf vegetables distribution to sanitation workers in nandyala
నంద్యాలలో పారిశుద్ధ్య కార్మికులకు ఎం.ఎస్.ఎఫ్ కూరగాయల పంపిణీ

కర్నూలు జిల్లా నంద్యాలలో పారిశుద్ధ్య కార్మికులకు మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎం.ఎస్. ఎఫ్) నాయకులు కూరగాయలు అందజేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ పిలువు మేరకు పంపిణీ చేస్తున్నట్లు ఎంఎస్ఎఫ్ నేత బెనర్జీ మాదిగ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలనే అంశంపై త్వరలో ఉద్యమం జరుగుతుందని బెనర్జీ అన్నారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో పారిశుద్ధ్య కార్మికులకు మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎం.ఎస్. ఎఫ్) నాయకులు కూరగాయలు అందజేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ పిలువు మేరకు పంపిణీ చేస్తున్నట్లు ఎంఎస్ఎఫ్ నేత బెనర్జీ మాదిగ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలనే అంశంపై త్వరలో ఉద్యమం జరుగుతుందని బెనర్జీ అన్నారు.

ఇదీ చదవండి: మహానందిలో కేంద్ర బృందం పర్యటన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.