ETV Bharat / state

కేశవరెడ్డి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​

author img

By

Published : Jun 30, 2020, 5:03 PM IST

కర్నూలులో కేశవరెడ్డి డిపాజిటర్లు చేస్తున్న నిరసన ఐదో రోజుకు చేరుకుంది. బాధితులను ఎమ్మెల్యే హఫీజ్​ ఖాన్ పరామర్శించి.. వారికి మద్దతు తెలిపారు. తమ వంతుగా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

kurnool district
కేశవరెడ్డి భాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే

కేశవరెడ్డి బాధితుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో చేపట్టిన దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. వీరికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ ఖాన్ పరామర్శించి మద్దతు తెలిపారు. తమ వంతుగా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. బాధితులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటారని ఎమ్మెల్యే అన్నారు.

కేశవరెడ్డి బాధితుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో చేపట్టిన దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. వీరికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ ఖాన్ పరామర్శించి మద్దతు తెలిపారు. తమ వంతుగా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. బాధితులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటారని ఎమ్మెల్యే అన్నారు.


ఇది చదవండి కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.