ETV Bharat / state

వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు

author img

By

Published : Jun 1, 2020, 9:44 AM IST

వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించేందుకు శ్రీశైలం ఆనకట్ట నుంచి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేశ్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి బోటులో వెళ్లారు.

Ministers  will examine Weligonda project
వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రులు

వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శ్రీశైలం ఆనకట్ట నుంచి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేశ్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి బోటులో వెళ్లారు. మంత్రులతోపాటు జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ముఖ్య ఇంజినీర్ మురళీధర్ రెడ్డి, ఎస్ఈ. చంద్రశేఖర రావు వెళ్లారు.

వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శ్రీశైలం ఆనకట్ట నుంచి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేశ్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి బోటులో వెళ్లారు. మంత్రులతోపాటు జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ముఖ్య ఇంజినీర్ మురళీధర్ రెడ్డి, ఎస్ఈ. చంద్రశేఖర రావు వెళ్లారు.

ఇదీచూడండి:

సీమలో రూ.27 వేల కోట్లతో సాగునీటి పథకాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.