ETV Bharat / state

కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి జయరాం

author img

By

Published : Jul 2, 2020, 3:54 PM IST

కార్మికులు తమ ఆధార్​ నెంబర్​ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం సూచించారు. కర్నూలు నగరంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... కరోనా కష్టకాలంలో కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

కర్నూలు నగరంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో కార్మికులకు ప్రభుత్వం ​అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఏదైనా ఆర్థిక సహాయం చేసే అవకాశంఉందని.. అందరూ తమ ఆధార్​ నెంబర్​ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు.

కర్నూలు నగరంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో కార్మికులకు ప్రభుత్వం ​అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఏదైనా ఆర్థిక సహాయం చేసే అవకాశంఉందని.. అందరూ తమ ఆధార్​ నెంబర్​ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.