ETV Bharat / state

రేషన్ పంపిణీ వాహనాలను ప్రారంభించిన మంత్రి జయరాం

కర్నూలు ఎస్​టీబీసీ కళాశాల మైదానంలో రేషన్ పంపిణీ వాహనాలను మంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. మొత్తం 760 మినీ ట్రక్కుల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే.. రేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

author img

By

Published : Jan 21, 2021, 4:24 PM IST

Updated : Jan 21, 2021, 7:36 PM IST

minister gummanuru jayaram started ration distribution vehicles at karnool
రేషణ్​ పంపిణీ వాహనాలు ప్రారంభించిన మంత్రి గుమ్మనూరు జయరాం

పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను ఇంటింటికీ సరఫరా చేసే వాహనాలను కర్నూలు ఎస్​టీబీసీ కళాశాల మైదానంలో మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2346 రేషన్ షాపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. 760 మినీ ట్రక్కు వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే.. రేషన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను ఇంటింటికీ సరఫరా చేసే వాహనాలను కర్నూలు ఎస్​టీబీసీ కళాశాల మైదానంలో మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2346 రేషన్ షాపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. 760 మినీ ట్రక్కు వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే.. రేషన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేస్తాం: ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య

Last Updated : Jan 21, 2021, 7:36 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.