ETV Bharat / state

శ్రీశైలం చేరుకున్న మంత్రి జయరాం - srisailam bramaramba temple

రేపు జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి జయరాం శ్రీశైలం చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

minister gummanur jayaram
minister gummanur jayaram
author img

By

Published : Oct 23, 2020, 10:48 PM IST

మంత్రి గుమ్మనూరు జయరామ్ శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహం వద్ద మంత్రికి దేవస్థానం ఈవో ఘన స్వాగతం పలికారు. రేపు జరిగే దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఇదీ చదవండి

మంత్రి గుమ్మనూరు జయరామ్ శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహం వద్ద మంత్రికి దేవస్థానం ఈవో ఘన స్వాగతం పలికారు. రేపు జరిగే దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఇదీ చదవండి

నవంబర్‌లో భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్‌' మూడో దశ ట్రయల్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.