ETV Bharat / state

దేవరగట్టులో కల్యాణ మండప నిర్మాణానికి మంత్రి భూమిపూజ

author img

By

Published : Oct 18, 2020, 6:26 PM IST

కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం పరిశీలించి.. కల్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ ఏడాది ఉత్సవాలను రద్దు చేశామని ఆయన అన్నారు.

Minister Gummanoor Jayaram inspected the Devaragattu area
దేవరగట్టు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి గుమ్మనూరు జయరాం


కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కల్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు.

కరోనా కారణంగా ఈ ఏడాది ఉత్సవాలను రద్దు చేశామన్నారు. భక్తులు ఎవరు కూడా ఈ ఉత్సవాలకు రావద్దని కోరారు. సాంప్రదాయబద్ధంగా జరిగే ఉత్సవాలను రాబోయే రోజుల్లో మరింత గొప్పగా నిర్వహిద్దామని అన్నారు.


కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కల్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు.

కరోనా కారణంగా ఈ ఏడాది ఉత్సవాలను రద్దు చేశామన్నారు. భక్తులు ఎవరు కూడా ఈ ఉత్సవాలకు రావద్దని కోరారు. సాంప్రదాయబద్ధంగా జరిగే ఉత్సవాలను రాబోయే రోజుల్లో మరింత గొప్పగా నిర్వహిద్దామని అన్నారు.

ఇదీ చూడండి:

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తెదేపా నేత అయ్యన్న పాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.