కర్నూలులో పనుల కోసం ఇతర రాష్ట్రల నుంచి వచ్చిన వారు తమ ప్రాంతాలకు పంపించాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ను కోరారు. ఆరు నెలల క్రితమే వివిధ పనుల కోసం బీహర్, జార్ఖండ్ తదితర రాష్ట్రల నుంచి కర్నూలుకు వచ్చిన 50 మందికి పైగా యువకులు లాక్డౌన్ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరు తమ సొంత రాష్ట్రలకు పంపాలని అధికారులను కోరుతున్నారు. పోలీసులు వారికి ఆన్లైన్లో థరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: