ETV Bharat / state

సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్టు

author img

By

Published : Jul 25, 2020, 9:32 PM IST

ముఖ్యమంత్రి జగన్​, డీజీపీ గౌతమ్​ సవాంగ్​పై ఫేస్​బుక్​లో అసభ్యకర పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రాలయానికి చెందిన ఓ వ్యక్తి.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు వ్యక్తిని కర్ణాటకలో గుర్తించి పట్టుకున్నారు.

సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్టు
సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్టు

సీఎం జగన్​, డీజీపీ గౌతమ్​ సవాంగ్​పై సామాజిక మాధ్యమం​లో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన కేసులో హైదరాబాద్​కు చెందిన హరినాథ్​రెడ్డి అనే వ్యక్తిని కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రాలయానికి చెందిన రాంపోగు వినోద్​ అనే వ్యక్తి.. జులై 13న ఫేస్​బుక్​లో సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్​ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. చరవాణి ఆధారంగా సదరు వ్యక్తిని కర్ణాటకలోని కొప్పల్​లో ఉండగా గుర్తించి అరెస్టు చేశారు.

ఇదీ చూడండి..

సీఎం జగన్​, డీజీపీ గౌతమ్​ సవాంగ్​పై సామాజిక మాధ్యమం​లో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన కేసులో హైదరాబాద్​కు చెందిన హరినాథ్​రెడ్డి అనే వ్యక్తిని కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రాలయానికి చెందిన రాంపోగు వినోద్​ అనే వ్యక్తి.. జులై 13న ఫేస్​బుక్​లో సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్​ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. చరవాణి ఆధారంగా సదరు వ్యక్తిని కర్ణాటకలోని కొప్పల్​లో ఉండగా గుర్తించి అరెస్టు చేశారు.

ఇదీ చూడండి..

లిక్కర్ షాపులు.. రాత్రి 9 వరకు తెరిచే ఉంటాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.