ETV Bharat / state

ఆగస్టు 4నుంచి 9వరకు మహానంది ఆలయం మూసివేత

author img

By

Published : Aug 4, 2020, 12:20 AM IST

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద దేవాలయమైన మహానంది అలయాన్ని... ఆగస్టు 4 నుంచి ఆరు రోజుల పాటు మూసివేయనున్నారు. ఆలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా సోకటంతో ఆలయాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

mahanandi temple located in kurnool will be closed for six days as temple staff are affected with corona
ఆగస్టు 4నుంచి 9వరకు మహానంది ఆలయం మూసివేత

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద దేవాలయమైన మహానంది అలయాన్ని... ఆగస్టు 4 నుంచి 9వ తేదీ వరకు మూసివేయనున్నారు. ఆలయంలో పని చేసే ఆరుగురికి కరోనా సోకటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద దేవాలయమైన మహానంది అలయాన్ని... ఆగస్టు 4 నుంచి 9వ తేదీ వరకు మూసివేయనున్నారు. ఆలయంలో పని చేసే ఆరుగురికి కరోనా సోకటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:

నిరాడంబరంగా రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.