ETV Bharat / state

భక్తులకు దర్శనమివ్వనున్న మహానందీశ్వర స్వామి!

author img

By

Published : Jun 6, 2020, 11:44 PM IST

ఈ నెల 10వ తేదీ నుంచి మహానందిలో ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందీశ్వరస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని స్పష్టం చేశారు. కేవలం లఘుదర్శనం మాత్రమే ఉంటుందన్నారు.

mahananadi darshan will be reopened from june 10th says temple eo
ఆలయం పునః ప్రారంభం

కర్నూలు జిల్లా మహానందిలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన మహానందీశ్వరస్వామి ఈ నెల 10వ తేదీ నుంచి భక్తులకు దర్శనమివ్వన్నారు. ఈ నెల 8న ట్రయల్​ నిర్వహించి అనంతరం 10 నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్​ తెలిపారు. కేవలం లఘుదర్శనం మాత్రమే ఉంటుందని... కోనేటి స్నానం ఉండదని చెప్పారు. ఆలయంలోకి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలన్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి, పిల్లలకు అనుమతి లేదని తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఆలయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

కర్నూలు జిల్లా మహానందిలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన మహానందీశ్వరస్వామి ఈ నెల 10వ తేదీ నుంచి భక్తులకు దర్శనమివ్వన్నారు. ఈ నెల 8న ట్రయల్​ నిర్వహించి అనంతరం 10 నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్​ తెలిపారు. కేవలం లఘుదర్శనం మాత్రమే ఉంటుందని... కోనేటి స్నానం ఉండదని చెప్పారు. ఆలయంలోకి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలన్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి, పిల్లలకు అనుమతి లేదని తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఆలయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

శ్రీశైలం ఆలయ ఉద్యోగులపై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.