ETV Bharat / state

కర్ణాటక మద్యం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్

author img

By

Published : May 7, 2021, 10:46 AM IST

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎన్​ఫోర్సుమెంట్​ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

madyam
madyam

కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్​ఫోర్సుమెంట్​ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 38 మద్యం బాక్సులు కారులో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో కారు, మద్యం బాక్సులతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్​ఫోర్సుమెంట్​ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 38 మద్యం బాక్సులు కారులో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో కారు, మద్యం బాక్సులతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: నిర్లక్ష్యమే శత్రువు... సకాలంలో పరీక్షలు ముఖ్యం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.