ETV Bharat / state

వంతెనను ఢీకొని లారీ బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కోటేకల్​ సమీపంలో జాతీయ రహదారిపై సోయాబీన్స్​ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు.

author img

By

Published : May 24, 2021, 10:10 AM IST

lorry
బోల్తా పడిన లారీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. సోయాబీన్స్​ బస్తాల లోడుతో ఆదోని వైపు వెళ్తుండగా వాహనం.. వంతెనను ఢీకొట్టిన కారణంగా ప్రమాదం జరిగింది. వంతెన కూలిపోవటంతో రహదారి పక్కన ఉన్న గుంతలో పడిపోయి… లారీ నుజ్జు నుజ్జయింది.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. సోయాబీన్స్​ బస్తాల లోడుతో ఆదోని వైపు వెళ్తుండగా వాహనం.. వంతెనను ఢీకొట్టిన కారణంగా ప్రమాదం జరిగింది. వంతెన కూలిపోవటంతో రహదారి పక్కన ఉన్న గుంతలో పడిపోయి… లారీ నుజ్జు నుజ్జయింది.

ఇదీ చదవండి:

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.