ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 341 కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో కొత్తగా మరో 341 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇవాళ మరో అయిదుగురు ప్రాణాలు కోల్పోగా...మెుత్తం 3,946 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

author img

By

Published : Sep 14, 2020, 7:28 PM IST

జిల్లాలో కొత్తగా 341 కరోనా కేసులు
జిల్లాలో కొత్తగా 341 కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. సోమవారం కొత్తగా 341 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 51,966 మందికి కరోనా సోకగా... 47,598 మంది వైరస్​ను జయించారు. మరో 3,946 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు మరో ఐదుగురు మరణించగా... ఇప్పటివరకు 422 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.

ఇదీచదవండి

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. సోమవారం కొత్తగా 341 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 51,966 మందికి కరోనా సోకగా... 47,598 మంది వైరస్​ను జయించారు. మరో 3,946 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు మరో ఐదుగురు మరణించగా... ఇప్పటివరకు 422 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా కేసులు, 60 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.