ETV Bharat / state

'అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం'

author img

By

Published : May 5, 2021, 3:42 PM IST

కర్నూలు జిల్లాలో పాక్షిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ హెచ్చరించారు.

partial curfew at Kurnool
partial curfew at Kurnool

కర్నూలులో కరోనా నియంత్రణకు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. జిల్లాలో కోవిడ్ రెండో వేవ్ ప్రభావం ఎక్కువగా ఉందని.. రోజుకు 2 వేలకు పైగా కేసులు నమెదు అవడమే కాక.. సగటున రోజుకు నలుగురు మరణిస్తున్నారని చెప్పారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రజలు బయటకు వచ్చి పనులు చుసుకోవాలని తెలిపారు. 12 గంటలు దాటిన తర్వాత అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కర్నూలులో కరోనా నియంత్రణకు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. జిల్లాలో కోవిడ్ రెండో వేవ్ ప్రభావం ఎక్కువగా ఉందని.. రోజుకు 2 వేలకు పైగా కేసులు నమెదు అవడమే కాక.. సగటున రోజుకు నలుగురు మరణిస్తున్నారని చెప్పారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రజలు బయటకు వచ్చి పనులు చుసుకోవాలని తెలిపారు. 12 గంటలు దాటిన తర్వాత అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

కర్ఫ్యూ ప్రారంభం : రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.