ETV Bharat / state

సంగమేశ్వర ఆలయ శిఖరానికి చేరిన కృష్ణమ్మ - sangameswara temple at kurnool district

కర్నూలు జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర పురాతన ఆలయ శిఖర భాగానికి ఆదివారం కృష్ణమ్మ నీరు చేరింది.

sangameswara temple in krishana river
సంగమేశ్వర ఆలయ శిఖరానికి చేరిన కృష్ణమ్మ
author img

By

Published : Jul 27, 2020, 10:07 AM IST

కర్నూలు జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర పురాతన ఆలయ శిఖర భాగానికి ఆదివారం కృష్ణమ్మ నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర పురాతన ఆలయ శిఖర భాగానికి ఆదివారం కృష్ణమ్మ నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

ఇదీ చదవండి:

కరోనా కాఠిన్యం.. కుటుంబాల్లో విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.