ETV Bharat / state

రూ.2 లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం

author img

By

Published : Aug 23, 2020, 9:22 PM IST

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షలు రూపాయలు విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

karnataka liquor seized by adoni police
20 మద్యం బాక్సుల కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లాలోని ఆదోని పోలీసులు ఆదివారం అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 20 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ వినోద్​ కుమార్​ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లాలోని ఆదోని పోలీసులు ఆదివారం అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 20 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ వినోద్​ కుమార్​ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.