ETV Bharat / state

Amit Sha Srisailam Tour: నేడు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

author img

By

Published : Aug 11, 2021, 9:56 PM IST

Updated : Aug 12, 2021, 1:39 AM IST

కేంద్ర హోమంత్రి అమిత్ షా నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి శ్రీశైలం రానున్నారు. దర్శనానంతరం తిరిగి దిల్లీకి పయనం కానున్నారు.

రేపు శ్రీశైలం రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
రేపు శ్రీశైలం రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోమంత్రి అమిత్ షా నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా..అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో సున్నిపెంటకు రానున్నారు. మధ్యాహ్నం 12.45-1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్​లో తిరిగి హైదరాబాద్ చేరుకొని అక్కడినుంచి దిల్లీ పయనం కానున్నారు.

ఇదీ చదవండి

కేంద్ర హోమంత్రి అమిత్ షా నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా..అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో సున్నిపెంటకు రానున్నారు. మధ్యాహ్నం 12.45-1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్​లో తిరిగి హైదరాబాద్ చేరుకొని అక్కడినుంచి దిల్లీ పయనం కానున్నారు.

ఇదీ చదవండి

ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Last Updated : Aug 12, 2021, 1:39 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.