ETV Bharat / state

శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న గాలి జనార్దన్ రెడ్డి

author img

By

Published : Aug 25, 2021, 9:38 AM IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

gali-janardhan-reddy
గాలి జనార్దన్ రెడ్డి దంపతులు

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనంకు విశేష పూజలు నిర్వహించారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారు శేష వస్త్రం కప్పి, తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనంకు విశేష పూజలు నిర్వహించారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారు శేష వస్త్రం కప్పి, తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

ఇదీ చదవండి: Mantralayam: నేటి నుంచి మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.