కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మాన్యం భూముల సాగు విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. పరస్పరం కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోడుమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెదేపా, వైకాపా కార్యకర్తల ఘర్షణ... నలుగురికి గాయాలు
కర్నూలు జిల్లా గోరంటల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాన్యం భూముల విషయంలో తెదేపా, వైకాపా వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్నారు.
fight between tdp- ycp activists in gorantla
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మాన్యం భూముల సాగు విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. పరస్పరం కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోడుమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి