ETV Bharat / state

ఎరువుల కోసం...రైతన్నల తిప్పలు..బారీగా క్యూ - seeds

ఎరువుల కోసం కర్నూలు జిల్లాలో రైతులు బారులు తీరారు. సీ బెళగల్ మండల కేంద్రంలో రాయితీపై ఎరువుల పంపిణీ చేస్తున్నారు. ఎరువుల కోసం పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు.

farmers
author img

By

Published : Sep 3, 2019, 12:46 PM IST

ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

ఎరువుల కోసం కర్నూలు జిల్లాలో రైతులు బారులు తీరుతున్నారు. సీ బెళగల్ మండలం కేంద్రంలోని వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో..రైతులకు తక్కువ ధరకు ఎరువులు పంపిణీ చేసేందుకు వెయ్యి బస్తాలు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. పోలీసుల సహాయంతో రైతులను అదుపుచేసి ఆధార్ ఉన్నవారికి 2బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు.

ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

ఎరువుల కోసం కర్నూలు జిల్లాలో రైతులు బారులు తీరుతున్నారు. సీ బెళగల్ మండలం కేంద్రంలోని వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో..రైతులకు తక్కువ ధరకు ఎరువులు పంపిణీ చేసేందుకు వెయ్యి బస్తాలు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. పోలీసుల సహాయంతో రైతులను అదుపుచేసి ఆధార్ ఉన్నవారికి 2బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.