ETV Bharat / state

నడిరోడ్డుపై మద్యం ప్యాకెట్లు... ధ్వంసం చేసిన అధికారులు - corna news in kurnool dst

కర్నూలు జిల్లా ఆదోని ఎక్సైజ్ విభాగం పరిధిలో... వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యం ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు నడిరోడ్డుపై ధ్వంసం చేశారు.

excise offcers smashed alcahol in kurnool dst adoni
నడిరోడ్లుపై మద్యం ప్యాకెట్లను ధ్వంసం చేసిన అధికారులు
author img

By

Published : Apr 28, 2020, 7:59 PM IST

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఇస్వీ రహదారిలో మద్యం ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ జానకీరామ్ ఆధ్వర్యంలో గత 5 నెలలుగా పట్టుబడిన 46 కేసులకు సంబంధించి... రూ. 2 లక్షల 67 వేల విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను విచ్ఛిన్నం చేశారు.

ఇదీ చూడండి:

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఇస్వీ రహదారిలో మద్యం ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ జానకీరామ్ ఆధ్వర్యంలో గత 5 నెలలుగా పట్టుబడిన 46 కేసులకు సంబంధించి... రూ. 2 లక్షల 67 వేల విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను విచ్ఛిన్నం చేశారు.

ఇదీ చూడండి:

ఒకే దేశం- ఒకే రేషన్ ​కార్డు అమలు సాధ్యమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.