ETV Bharat / state

భక్తుల కొంగుబంగారం.. స్కందమాత

author img

By

Published : Oct 22, 2020, 7:45 AM IST

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఐదో రోజు శ్రీ భ్రమరాంభ దేవి స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు

భక్తుల కొంగుబంగారం.. స్కందమాత
భక్తుల కొంగుబంగారం.. స్కందమాత

శ్రీగిరిలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఐదోరోజు బుధవారం భ్రమరాంబ దేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్లు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శేష వాహనంపై కొలువు దీరారు. అర్చకులు వేదపండితులు సుగంధ, కుంకుమ, పుష్పార్చనలతో పూజించి మంగళహారతులు సమర్పించారు. వర్షం కారణంగా ఉత్సవాన్ని నిలిపివేశారు.

శ్రీగిరిలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఐదోరోజు బుధవారం భ్రమరాంబ దేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్లు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శేష వాహనంపై కొలువు దీరారు. అర్చకులు వేదపండితులు సుగంధ, కుంకుమ, పుష్పార్చనలతో పూజించి మంగళహారతులు సమర్పించారు. వర్షం కారణంగా ఉత్సవాన్ని నిలిపివేశారు.

ఇదీ చదవండి

కూష్మాండ దుర్గ అలంకారంలో శ్రీ కామేశ్వరీ దేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.