ETV Bharat / state

కర్నూలులో ఘనంగా అమ్మవారి నిమజ్జనం - కర్నూలులో దేవి నిమజ్జనం తాజా వార్తలు

కర్నూలు నగరంలో అమ్మవారి నిమజ్జనాన్ని భక్తులు నిర్వహించారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ దేవి నిమజ్జనం జరిపారు.

devi ammavari idol immerstion at karnool
కర్నూలులో ఘనంగా అమ్మవారి నిమజ్జనం
author img

By

Published : Oct 26, 2020, 8:40 PM IST

కర్నూలు నగరంలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంకల్ బాగ్​లోని తుంగభద్ర నదిలో నిమజ్జనాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా ఈ ఏడాది దుర్గామాత విగ్రహాలు తక్కువగా ప్రతిష్ఠించారు. నవరాత్రులు పూజలు అందుకున్న అనంతరం దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లి... గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.

కర్నూలు నగరంలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంకల్ బాగ్​లోని తుంగభద్ర నదిలో నిమజ్జనాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా ఈ ఏడాది దుర్గామాత విగ్రహాలు తక్కువగా ప్రతిష్ఠించారు. నవరాత్రులు పూజలు అందుకున్న అనంతరం దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లి... గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి. నకిలీ విత్తనాలతో నష్టపోయిన ఎమ్మెల్యే ఆర్కే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.