ETV Bharat / state

కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

author img

By

Published : Nov 6, 2020, 9:12 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. క్రమంగా కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజా బులెటిన్ ప్రకారం 23 మందికి కరోనా సోకింది.

Decreased corona cases in Kurnool district
కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో మరో 23 మందికి కరోనా సోకింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,661 మందికి కరోనా సోకింది. వీరిలో 58,891 మంది కరోనాను జయించారు. 288 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు జిల్లాలో ఎవరూ మృతి చెందలేరు. మొత్తంగా.. వైరస్ సోకి 482 మంది జిల్లాలో చనిపోయారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో మరో 23 మందికి కరోనా సోకింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,661 మందికి కరోనా సోకింది. వీరిలో 58,891 మంది కరోనాను జయించారు. 288 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు జిల్లాలో ఎవరూ మృతి చెందలేరు. మొత్తంగా.. వైరస్ సోకి 482 మంది జిల్లాలో చనిపోయారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

పోలవరం పునరావాస నిధులను కేంద్రమే భరించాలి: బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.