ETV Bharat / state

ఎమ్మిగనూరులో క్రికెట్ బెట్టింగ్ మూఠా అరెస్ట్ - కర్నూలులో క్రికెట్ బెట్టింగ్ మూఠా అరెస్ట్

ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ ఊపందుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో.. క్రికెట్ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి చరవాణిలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

cricket betting in emmiganuru
ఎమ్మిగనూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
author img

By

Published : Oct 30, 2020, 10:36 PM IST

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఇందిరానగర్ కాలనీలో.. బెట్టింగ్ నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆరు చరవాణిలు, లక్షా నలభై ఆరు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఇందిరానగర్ కాలనీలో.. బెట్టింగ్ నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆరు చరవాణిలు, లక్షా నలభై ఆరు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'న్యాయవాది హత్య కేసులో భూమా కుటుంబాన్ని లాగడం సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.