ETV Bharat / state

కర్నూలులో సీపీఎం నాయకుల గృహనిర్బంధం

author img

By

Published : Jul 1, 2021, 9:05 AM IST

కర్నూలులో సీపీఎం నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పెంచిన ఆస్తి, చెత్త పన్నులను అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ సర్వసభ్య సమావేశం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని నిర్బంధించారు.

కర్నూలులో సీపీఎం నాయకుల గృహనిర్బంధం
కర్నూలులో సీపీఎం నాయకుల గృహనిర్బంధం

కర్నూలులో సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నిర్మలమ్మ, రాముడును పోలీసులు గృహనిర్బంధం చేశారు. సర్వసభ్య సమావేశం ముట్టడికి వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పెంచిన ఆస్తి, చెత్త పన్నులను నగరపాలక పరిధిలో అమలు చేయవద్దని.. ఆ విధంగా తీర్మానం చేయాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది.

ఇదీ చదవండి:

కర్నూలులో సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నిర్మలమ్మ, రాముడును పోలీసులు గృహనిర్బంధం చేశారు. సర్వసభ్య సమావేశం ముట్టడికి వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పెంచిన ఆస్తి, చెత్త పన్నులను నగరపాలక పరిధిలో అమలు చేయవద్దని.. ఆ విధంగా తీర్మానం చేయాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది.

ఇదీ చదవండి:

ఓర్వకల్లులో ఏడుగురు దొంగలు అరెస్ట్.. రూ.5 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.