కర్నూలులో సీపీఎం నాయకులు ప్రభాకర్రెడ్డి, నిర్మలమ్మ, రాముడును పోలీసులు గృహనిర్బంధం చేశారు. సర్వసభ్య సమావేశం ముట్టడికి వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పెంచిన ఆస్తి, చెత్త పన్నులను నగరపాలక పరిధిలో అమలు చేయవద్దని.. ఆ విధంగా తీర్మానం చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.
ఇదీ చదవండి: