ETV Bharat / state

'పెంచిన ఆస్తి పన్నులను ప్రభుత్వం తక్షణం తగ్గించాలి'

author img

By

Published : Jun 30, 2021, 12:18 PM IST

పెంచిన ఆస్తి పన్నులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు కర్నూలులో అన్నారు. పెంచిన పన్నులను కర్నూలులో అమలు చేయమని కౌన్సిల్ తీర్మానం చేయాలని సీపీఎం నేత ప్రభాకర్​రెడ్డి డిమాండ్ చేశారు.

సీపీఎం నాయకులు
సీపీఎం నాయకులు

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నులను వెంటనే తగ్గించాలని కర్నూలులో సీపీఎం నాయకులు అన్నారు. ఆస్తి పన్ను పెంపుపై మంత్రులు తప్పుడు సమాధానం చెబుతున్నారని సీపీఎం నేత ప్రభాకర్ రెడ్డి అన్నారు.

నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం...కౌన్సిల్ హాల్​లో నిర్వహించకుండా ఊరి చివర డంప్ యార్డు వద్ద ఎందుకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రశ్నించారు. పెంచిన పన్నులను కర్నూలులో అమలు చేయబోమని కౌన్సిల్ తీర్మానం చేయకుంటే.. ఆందోళన తప్పదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నులను వెంటనే తగ్గించాలని కర్నూలులో సీపీఎం నాయకులు అన్నారు. ఆస్తి పన్ను పెంపుపై మంత్రులు తప్పుడు సమాధానం చెబుతున్నారని సీపీఎం నేత ప్రభాకర్ రెడ్డి అన్నారు.

నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం...కౌన్సిల్ హాల్​లో నిర్వహించకుండా ఊరి చివర డంప్ యార్డు వద్ద ఎందుకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రశ్నించారు. పెంచిన పన్నులను కర్నూలులో అమలు చేయబోమని కౌన్సిల్ తీర్మానం చేయకుంటే.. ఆందోళన తప్పదన్నారు.

ఇదీ చదవండి:

DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.