ETV Bharat / state

రైతులకు మద్దతుగా సీపీఐ నాయకుల ఆందోళన

author img

By

Published : May 5, 2020, 8:57 AM IST

కరోనా ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులను, కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని కర్నూలులో సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు.

cpi leaders protest to support farmers
రైతులకు మద్దతుగా సీపీఐ నాయకుల ఆందోళన

కరోనా కారణంగా నష్టపోయిన రైతులు, కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు సీపీఐ కార్యాలయంలోని నాయకులు ఆందోళన చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులను రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కరోనా కారణంగా నష్టపోయిన రైతులు, కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు సీపీఐ కార్యాలయంలోని నాయకులు ఆందోళన చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులను రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

కరోనాను మరిచారు...మందు కోసం క్యూ కట్టారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.