ETV Bharat / state

మహానంది ఆలయంలో వైభవంగా గోపూజ కార్యక్రమం

author img

By

Published : Jan 15, 2021, 4:36 PM IST

కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయంలో గోపూజ వైభవంగా సాగింది. ఆలయం చుట్టూ గోప్రదక్షిణ చేయించారు. అనంతరం ఆలయ ప్రాకారం వద్ద గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

cow worship in mahanandi
మహానంది ఆలయంలో వైభవంగా గోపూజ కార్యక్రమం
మహానంది ఆలయంలో గోపూజ

కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయం చుట్టూ గోవులచే ప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయ ప్రాకారం వద్ద వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదండితులు, అర్చకులు, అధికారులు, వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నరసరావుపేట గోపూజలో పాల్గొన్న సీఎం జగన్

మహానంది ఆలయంలో గోపూజ

కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయం చుట్టూ గోవులచే ప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయ ప్రాకారం వద్ద వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదండితులు, అర్చకులు, అధికారులు, వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నరసరావుపేట గోపూజలో పాల్గొన్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.