ETV Bharat / state

కర్నూలు జిల్లాలో కొవిడ్ తగ్గుముఖం..కొత్తగా 3 కేసులు నమోదు

author img

By

Published : Dec 8, 2020, 7:25 PM IST

కర్నూలు జిల్లాలో నేడు 3 కరోనా కేసులే నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60,302 మందికి కరోనా సోకగా.. 59,736 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కొవిడ్ మహమ్మారి​తో 487 మంది చనిపోయారు.

kurnool corona cases
కర్నూలు జిల్లా కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60,302 మందికి కరోనా సోకగా.. 59,736 మంది కోలుకున్నారు. 79 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్​తో 487 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60,302 మందికి కరోనా సోకగా.. 59,736 మంది కోలుకున్నారు. 79 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్​తో 487 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

'రైతుల ఇష్టం మేరకు చట్టాల్లో సవరణలు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.