ETV Bharat / state

కర్నూలులో ఆసుపత్రి నుంచి కరోనా రోగి పరారీ

author img

By

Published : May 28, 2020, 5:03 PM IST

కరోనా సోకిన ఓ వృద్ధురాలు అధికారులను పరుగులు పెట్టించింది. వైద్యుల కళ్లు గప్పి ఆమె ఆస్పత్రి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాలించిన అధికారులు ఎట్టకేలకు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఓ బస్సులో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది.

Corona patient escaped from hospital in Kurnool
Corona patient escaped from hospital in Kurnool

కర్నూలు ఆస్పత్రిలో ఓ కరోనా రోగి హల్‌చల్‌ చేసింది. సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు... ఆస్పత్రి నుంచి పరారైంది. అదృశ్యమైన వృద్ధురాలి కోసం అధికాలు బస్టాండు, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. చివరకు కోడుమూరు మండలం పాలకుర్తి వద్ద వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. కర్నూలు- ఆదోని బస్సులో ఆమె వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల గురించి ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి

కర్నూలు ఆస్పత్రిలో ఓ కరోనా రోగి హల్‌చల్‌ చేసింది. సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు... ఆస్పత్రి నుంచి పరారైంది. అదృశ్యమైన వృద్ధురాలి కోసం అధికాలు బస్టాండు, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. చివరకు కోడుమూరు మండలం పాలకుర్తి వద్ద వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. కర్నూలు- ఆదోని బస్సులో ఆమె వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల గురించి ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి

లైవ్​ వీడియో: మసీదులో ప్రార్థనకు వెళ్లి శవమై ఇంటికి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.