ETV Bharat / state

అదోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతకు కరోనా పాజిటివ్​

author img

By

Published : Apr 11, 2021, 9:00 PM IST

కర్నూలు జిల్లా అదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఓ బాలింతకు కరోనా నిర్ధరణ కావడంతో వార్డులోని మిగతావాళ్లు ఆందోళన చెందుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Corona diagnosis for postpartum
అదోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతకు కరోనా పాజిటివ్​

కర్నూలు జిల్లా అదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ బాలింతకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఆస్పత్రిలోని బాలింతలు అదోళన చెందుతున్నారు. ఆస్పరి మండలం చిరుమాన్ దొడ్డి గ్రామానికి చెందిన శాంతికి నాలుగు రోజుల క్రితం స్థానిక ఆస్పత్రిలో వైద్యులు కాన్పు చేశారు. ఇవాళ బాలింతకు కరోనా పాజిటివ్ రావడంతో తల్లి, బిడ్డను కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. అయితే సదరు మహిళ నాలుగు రోజులుగా కాన్పు వార్డులోనే ఉన్నందున బాలింతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వార్డులో శానిటేషన్ చేయించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

కర్నూలు జిల్లా అదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ బాలింతకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఆస్పత్రిలోని బాలింతలు అదోళన చెందుతున్నారు. ఆస్పరి మండలం చిరుమాన్ దొడ్డి గ్రామానికి చెందిన శాంతికి నాలుగు రోజుల క్రితం స్థానిక ఆస్పత్రిలో వైద్యులు కాన్పు చేశారు. ఇవాళ బాలింతకు కరోనా పాజిటివ్ రావడంతో తల్లి, బిడ్డను కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. అయితే సదరు మహిళ నాలుగు రోజులుగా కాన్పు వార్డులోనే ఉన్నందున బాలింతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వార్డులో శానిటేషన్ చేయించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

రెమిడెసివిర్‌ ఎగుమతులపై నిషేధం

ఏపీలో కొత్తగా 3,495 కరోనా కేసులు.. 9 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.