ETV Bharat / state

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 220 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.

author img

By

Published : Oct 4, 2020, 9:53 PM IST

corona update in kurnool district
జిల్లాలో 220 కరోనా కేసులు నమోదు

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. శనివారం జిల్లాలో 220 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 57,072 మందికి కరోనా సోకింది. 54,787 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 1815 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో 470 మంది జిల్లాలో చనిపోయారు.

ఇదీ చదవండి:

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. శనివారం జిల్లాలో 220 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 57,072 మందికి కరోనా సోకింది. 54,787 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 1815 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో 470 మంది జిల్లాలో చనిపోయారు.

ఇదీ చదవండి:

తణుకు నియోజకవర్గంలో విజృంభిస్తున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.