ETV Bharat / state

కర్నూలులో తగ్గని కరోనా వ్యాప్తి

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో కొత్తగా 204మందికి పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. వైరస్​తో ఇప్పటివరకు జిల్లాలో 467మంది మరణించారు.

author img

By

Published : Oct 2, 2020, 9:30 PM IST

కర్నూలులో తగ్గని కరోనా వ్యాప్తి

కర్నూలు జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 204 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 56,627 మంది కరోనా బారినపడగా 54,398 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 1762 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధితో ఇప్పటివరకు జిల్లాలో 467 మంది మరణించారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 204 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 56,627 మంది కరోనా బారినపడగా 54,398 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 1762 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధితో ఇప్పటివరకు జిల్లాలో 467 మంది మరణించారు.

ఇదీ చదవండి:

2021 తర్వాతే కరోనా వ్యాక్సిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.