ETV Bharat / state

శ్రీశైలంలో పురాతన తామ్ర శాసనాలు లభ్యం

author img

By

Published : Sep 8, 2020, 12:35 AM IST

కర్నూలు జిల్లా శ్రీశైలంలో పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా... పురాతన కాలం నాటి తామ్ర శాసనాలు బయటపడ్డాయి.

copper inscriptions are found in Srisailam kurnool district
శ్రీశైలంలో పురాతన తామ్ర శాసనాలు లభ్యం

కర్నూలు జిల్లా శ్రీశైలంలో పురాతన కాలంనాటి తామ్ర శాసనాలు బయటపడ్డాయి. దేవస్థానం పరిధిలోని పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా... 28 రాగి రేకులు బయట పడ్డాయి. వీటిని ఆలయ ఈవో రామారావు పరిశీలించారు. వీటిపై నాగరి, ఒడియా, తెలుగు భాషల లిపి ఉన్నట్లు గుర్తించారు.

కర్నూలు జిల్లా శ్రీశైలంలో పురాతన కాలంనాటి తామ్ర శాసనాలు బయటపడ్డాయి. దేవస్థానం పరిధిలోని పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా... 28 రాగి రేకులు బయట పడ్డాయి. వీటిని ఆలయ ఈవో రామారావు పరిశీలించారు. వీటిపై నాగరి, ఒడియా, తెలుగు భాషల లిపి ఉన్నట్లు గుర్తించారు.

ఇదీచదవండి.

రూ.1800 కోట్లతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం: తానేటి వనిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.