ETV Bharat / state

నంద్యాలలో యూరియా కోసం రైతు నాయకుల ఆందోళన

author img

By

Published : Aug 21, 2020, 3:15 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఏడీఏ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. ఎకరాకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Concern in front of Nandyala ADA office in kurnool district
నంద్యాల ఏడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన

యూరియా కొరత తీర్చాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల ఏడీఏ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎకరాకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

యూరియా కొరత తీర్చాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల ఏడీఏ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎకరాకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదన వినేందుకు ఎన్​జీటీ అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.