ETV Bharat / state

బాలుర సంక్షేమ వసతి గృహంలో కలెక్టర్ బస

సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బస చేశారు. విద్యార్థులు సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

author img

By

Published : Jul 5, 2019, 10:48 AM IST

collector-visit-boys-hostel
సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో కలెక్టర్ బస

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మిక పర్యటన చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో గురువారం రాత్రి బస చేశారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు. హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ శివార్లలోని గిరిజన పాఠశాలను సందర్శించారు. అక్కడి సౌకర్యాలు బాగా లేకపోవడంపై మండిపడ్డారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో కలెక్టర్ బస

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మిక పర్యటన చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో గురువారం రాత్రి బస చేశారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు. హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ శివార్లలోని గిరిజన పాఠశాలను సందర్శించారు. అక్కడి సౌకర్యాలు బాగా లేకపోవడంపై మండిపడ్డారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Intro:గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
కైకరం (ఉంగుటూరు): పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు... తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన తెర జోసెఫ్ తంబి (24) భీమడోలు మండలం పుళలోని తన సోదరి కొర్రపాటి ఇంద్రాణి ఇంటికి వెళ్తుంటే కైకరం వద్దకు వచ్చే సరికి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జోసెఫ్ తంబి అక్కడికక్కడే మృతిచెందాడు. Body:ఉంగుటూరుConclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.