ETV Bharat / state

లారీని ఢీకొన్న బస్సు.. ఐదుగురికి గాయాలు

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. యాగంటి క్షేత్రాన్ని దర్శించుకుని మంత్రాలయం వెళుతుండగా పాణ్యం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

author img

By

Published : Jun 3, 2019, 10:13 AM IST

లారీని ఢీకొన్న బస్సు.. ఐదుగురికి గాయాలు
లారీని ఢీకొన్న బస్సు.. ఐదుగురికి గాయాలు

కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పాయకరావుపేట, తిమ్మరాజుపాలెం, ములుగుపూడి ప్రాంతాలకు చెందిన 40 మంది.. బస్సులో యాగంటి క్షేత్రాన్ని దర్శించుకుని మంత్రాలయం వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

లారీని ఢీకొన్న బస్సు.. ఐదుగురికి గాయాలు

కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పాయకరావుపేట, తిమ్మరాజుపాలెం, ములుగుపూడి ప్రాంతాలకు చెందిన 40 మంది.. బస్సులో యాగంటి క్షేత్రాన్ని దర్శించుకుని మంత్రాలయం వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి..

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.